- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
by Disha Web Desk |
X
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 7 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో దసరా సెలవులను ఖరారు చేస్తూ తేదీలను ప్రభుత్వం పొందుపరిచింది. ఇకపోతే ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.
Next Story